అండర్-14 క్రికెట్ ట్రయల్స్.. సదుపాయాలు లేక ఇబ్బందులు
ABN, Publish Date - Dec 09 , 2025 | 03:04 PM
సికింద్రాబాద్ జింఖానా మైదానంలో అండర్-14 క్రికెట్ ట్రయల్స్ కోసం భారీగా ప్లేయర్స్ వారి పేరెంట్స్ తరలివచ్చారు. అయితే, HCA సదుపాయాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
1/6
సికింద్రాబాద్ జింఖానా మైదానంలో అండర్-14 క్రికెట్ ట్రయల్స్ కోసం ప్లేయర్స్ వారి పేరెంట్స్ భారీగా తరలివచ్చారు.
2/6
క్రికెట్పై పెరుగుతున్న ఆసక్తి కారణంగా వేల సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు.
3/6
అయితే, ట్రయల్స్ నిర్వహణలో HCA సదుపాయాలు లేకపోవడంతో ప్లేయర్లు, పేరెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
4/6
రిజిస్ట్రేషన్లు ఊహించిన దానికంటే ఎక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది.
5/6
తమ పిల్లల కోసం తల్లిదండ్రులు బయట నిలబడి ట్రయల్స్ చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
6/6
HCA సదుపాయాలు లేకపోవడంతో తల్లిదండ్రులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
Updated at - Dec 09 , 2025 | 03:12 PM