జాతీయ ఓటరు దినోత్సవ ర్యాలీ..
ABN, Publish Date - Jan 25 , 2025 | 10:51 AM
జాతీయ ఓటరు దినోత్సవ సందర్భంగా భువనగిరి జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.
1/6
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జాతీయ ఓటరు దినోత్సవ సందర్భంగా ర్యాలీ..
2/6
జాతీయ ఓటరు దినోత్సవ సందర్భంగా భువనగిరి జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.
3/6
హాజరైన జిల్లా కలెక్టర్, అధికారులు, విద్యార్థులు, స్థానికులు.
4/6
ర్యాలీలో జిల్లా కలెక్టర్ గారు పాల్గొని అందరితో ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు.
5/6
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకం.
6/6
18 ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవడం వల్ల నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది.
Updated at - Jan 25 , 2025 | 10:51 AM