వెయ్యి స్తంభాల దేవాలయాన్ని సందర్శించిన సుందరీమణులు

ABN, Publish Date - May 14 , 2025 | 09:23 PM

విశ్వ నగరం హైదరాబాద్ వేదికగా మిస్‌ వరల్డ్‌-2025 పోటీలు జరుగుతోన్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి సుందరీమణులు హైదరాబాద్ తరలి వచ్చారు. తెలంగాణలోని పలు చారిత్రక ప్రదేశాల్లో వారు పర్యటిస్తున్నారు. ఆ క్రమంలో బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో వారు పర్యటించారు. అందులోభాగంగా వెయ్యి స్తంభాల గుడిని సందర్శించారు.

వెయ్యి స్తంభాల దేవాలయాన్ని సందర్శించిన సుందరీమణులు 1/10

వరంగల్‌లోని వెయ్యి స్తంభాల దేవాలయాన్ని సందర్శించేందుకు వచ్చిన సుందరీమణులు. వారికి స్వాగతం పలుకుతున్న చిన్నారులు

వెయ్యి స్తంభాల దేవాలయాన్ని సందర్శించిన సుందరీమణులు 2/10

వెయ్యి స్తంభాల దేవాలయంలోకి వెళ్తున్న సుందరీమణులు

వెయ్యి స్తంభాల దేవాలయాన్ని సందర్శించిన సుందరీమణులు 3/10

దేవాలయం వద్ద సుందరీమణులకు స్వాగతం తెలుపుతోన్న వరంగల్ ఎంపీ కడియం కావ్య

వెయ్యి స్తంభాల దేవాలయాన్ని సందర్శించిన సుందరీమణులు 4/10

సుందరీమణులకు స్వాగతం పలుకుతున్న నేతలు జి.సుధారాణితోపాటు అధికారులు

వెయ్యి స్తంభాల దేవాలయాన్ని సందర్శించిన సుందరీమణులు 5/10

వెయ్యి స్తంభాల దేవాలయాన్ని సందర్శించేందుకు బస్సు దిగి వస్తున్న సుందరీమణులు

వెయ్యి స్తంభాల దేవాలయాన్ని సందర్శించిన సుందరీమణులు 6/10

రాత్రి సమయంలో వెయ్యి స్తంభాల దేవాలయం అందాలు వీక్షిస్తున్న సుందరీమణులు

వెయ్యి స్తంభాల దేవాలయాన్ని సందర్శించిన సుందరీమణులు 7/10

దేవాలయం ప్రవేశ ద్వారం వద్ద నమస్కరిస్తున్న సుందరీమణులు

వెయ్యి స్తంభాల దేవాలయాన్ని సందర్శించిన సుందరీమణులు 8/10

దేవాలయం వద్ద కూర్చున్న సుందరీమణులు

వెయ్యి స్తంభాల దేవాలయాన్ని సందర్శించిన సుందరీమణులు 9/10

దీపకాంతులలో దేవాలయం.. గ్రూప్‌‌గా కూర్చొన్న సుందరీమణులు

వెయ్యి స్తంభాల దేవాలయాన్ని సందర్శించిన సుందరీమణులు 10/10

దేవాలయం వద్ద కూర్చొని నమస్కరిస్తున్న సుందరీమణులు

Updated at - May 14 , 2025 | 09:25 PM