తుర్కపల్లిలో గోశాల, వెటర్నరీ ఆస్పత్రిని ప్రారంభించిన గవర్నర్, కేంద్రమంత్రి

ABN, Publish Date - Oct 05 , 2025 | 07:24 AM

బొల్లారం తుర్కపల్లిలోని కంటోన్మెంట్‌ బోర్డు స్థలంలో గురు గౌతమ్‌ముని జైన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోశాల, వెటర్నరీ ఆస్పత్రిని తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మతో కలిసి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి శనివారం నాడు ప్రారంభించారు. జైన్‌ సామాజికవర్గ సభ్యులు గోసేవకు ప్రాధాన్యం ఇచ్చి గోశాల ఏర్పాటు చేయడాన్ని అభినందించారు.

తుర్కపల్లిలో గోశాల, వెటర్నరీ ఆస్పత్రిని ప్రారంభించిన గవర్నర్, కేంద్రమంత్రి 1/8

బొల్లారం తుర్కపల్లిలోని కంటోన్మెంట్‌ బోర్డు స్థలంలో గురు గౌతమ్‌ముని జైన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోశాల, వెటర్నరీ ఆస్పత్రిని తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మతో కలిసి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి శనివారం నాడు ప్రారంభించారు.

తుర్కపల్లిలో గోశాల, వెటర్నరీ ఆస్పత్రిని ప్రారంభించిన గవర్నర్, కేంద్రమంత్రి 2/8

జైన్‌ సామాజికవర్గ సభ్యులు గోసేవకు ప్రాధాన్యం ఇచ్చి గోశాల ఏర్పాటు చేయడాన్ని అభినందించారు.

తుర్కపల్లిలో గోశాల, వెటర్నరీ ఆస్పత్రిని ప్రారంభించిన గవర్నర్, కేంద్రమంత్రి 3/8

జైనులందరూ సనాతన ధర్మాన్ని, అహింసను పాటిస్తూ సంఘసేవ చేస్తున్నారని చెప్పుకొచ్చారు కిషన్‌రెడ్డి.

తుర్కపల్లిలో గోశాల, వెటర్నరీ ఆస్పత్రిని ప్రారంభించిన గవర్నర్, కేంద్రమంత్రి 4/8

భారతదేశంలో 24 శాతం మంది వ్యాపారులు జైన్‌ కమ్యూనిటీకి చెందిన వారేనని తెలిపారు కిషన్‌రెడ్డి.

తుర్కపల్లిలో గోశాల, వెటర్నరీ ఆస్పత్రిని ప్రారంభించిన గవర్నర్, కేంద్రమంత్రి 5/8

కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు

తుర్కపల్లిలో గోశాల, వెటర్నరీ ఆస్పత్రిని ప్రారంభించిన గవర్నర్, కేంద్రమంత్రి 6/8

భారతీయ సంస్కృతిలో గోవుకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు కిషన్‌రెడ్డి.

తుర్కపల్లిలో గోశాల, వెటర్నరీ ఆస్పత్రిని ప్రారంభించిన గవర్నర్, కేంద్రమంత్రి 7/8

గోవుని పూజించాలని కిషన్‌రెడ్డి సూచించారు.

తుర్కపల్లిలో గోశాల, వెటర్నరీ ఆస్పత్రిని ప్రారంభించిన గవర్నర్, కేంద్రమంత్రి 8/8

కార్యక్రమంలో మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి.

Updated at - Oct 05 , 2025 | 07:37 AM