Ganesh immersion Yadadri Bhuvanagiri: భువనగిరి గణేష నిమజ్జనాల్లో భక్తుల రాస్తారోకో..

ABN, Publish Date - Sep 06 , 2025 | 07:34 PM

యాదాద్రి భువనగిరిజిల్లాలో గణేషుని శోభాయాత్ర కోలాహలంగా సాగింది. అయితే, పోలీసుల తీరును నిరసిస్తూ భక్తులు పలుచోట్ల రాస్తారోకోను చేపట్టారు.

Updated at - Sep 06 , 2025 | 07:34 PM