Ganesh immersion Yadadri Bhuvanagiri: భువనగిరి గణేష నిమజ్జనాల్లో భక్తుల రాస్తారోకో..
ABN, Publish Date - Sep 06 , 2025 | 07:34 PM
యాదాద్రి భువనగిరిజిల్లాలో గణేషుని శోభాయాత్ర కోలాహలంగా సాగింది. అయితే, పోలీసుల తీరును నిరసిస్తూ భక్తులు పలుచోట్ల రాస్తారోకోను చేపట్టారు.
1/5
యాదాద్రి భువనగిరి జిల్లాలో లంబోదరుని నిమజ్జన మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.
2/5
శనివారం తెల్లవారుజామున నుంచే గణనాథుని శోభాయాత్ర మొదలైంది. నగరంలోని వీధులు జనాలతో కిక్కిరిసిపోయాయి.
3/5
పరమేశ్వర పుత్రుడుని చివరిరోజున దర్శించుకునేందుకు నగరవ్యాప్తంగా ఉన్న భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
4/5
అయితే, భువనగిరిలో పలుచోట్ల భక్తులు శోభాయాత్రలో పోలీసుల తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు.
5/5
వందలమంది జనాలు రోడ్లపైకి వచ్చి రాస్తారోకో చేశారు. అయితే, పోలీసులు కాసేపట్లోనే భక్తులను శాంతపరచడంతో వివాదం సద్దుమణిగింది.
Updated at - Sep 06 , 2025 | 07:34 PM