మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెలికాప్టర్ సమీపంలో మంటలు
ABN, Publish Date - Apr 19 , 2025 | 09:33 PM
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెలికాప్టర్ వస్తున్న సమయంలో గగులపల్లి కలెక్టర్ కార్యాలయం సమీపంలో చెలరేగిన మంటలు
1/5
నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో గగులపల్లి దగ్గర భూభారతి సభకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు
2/5
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్ కార్యాలయం సమీపంలో హెలికాప్టర్లో దిగారు
3/5
అయన హెలికాప్టర్లో దిగుతున్న సమయంలోనే కలెక్టర్ కార్యాలయం సమీపంలో మంటలు చెలరేగాయి
4/5
మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న పోలీస్ సిబ్బంది
5/5
కాగా భూభారతి సభలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలెక్టర్ పాల్గొన్నారు
Updated at - Apr 19 , 2025 | 09:37 PM