MLC Elections: ఉత్కంఠగా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
ABN, Publish Date - Mar 03 , 2025 | 01:03 PM
కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు, నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది.
1/9
కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు, నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది.
2/9
స్ట్రాంగ్ రూం నుంచి బ్యాలెట్ బాక్స్లను కౌటింగ్ హాల్ వద్దకు తీసుకెళ్తున్న సిబ్బంది.
3/9
కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియం ఓట్ల లెక్కింపు కేంద్రంలో కౌంటింగ్ టేబుల్పై పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీల ఓట్ల లెక్కింపు ప్రక్రియను కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు.
4/9
కౌటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందో కలెక్టర్ పమేలా సత్పతి అడిగి తెలుసుకున్నారు.
5/9
స్ట్రాంగ్ రూములను ఏజెంట్ల సమక్షంలో ఎన్నికల అధికారులు ఓపెన్ చేశారు.
6/9
ఇండోర్ స్టేడియంలో సోమవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించారు.
7/9
కౌంటింగ్ కేంద్రంలో మాట్లాడుతున్న ఏజెంట్లు
8/9
స్ట్రాంగ్ రూం తాళం తెరుస్తున్న ఎన్నికల సిబ్బంది.
9/9
కౌటింగ్ హాల్లో బ్యాలెట్ పేపర్లను పరిశీలిస్తున్న ఎన్నికల అధికారులు
Updated at - Mar 03 , 2025 | 01:21 PM