CM Revanth Reddy: గోషామహాల్లో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమం
ABN, Publish Date - Oct 21 , 2025 | 01:22 PM
గోషామహాల్లో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పోలీస్ ఫ్లాగ్ డే పరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరైయ్యారు.
1/7
గోషామహాల్లో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమం
2/7
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
3/7
పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి
4/7
పోలీసు అమరవీరుల స్మారక స్థూపాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి
5/7
అమరవీరులకు శ్రద్ధాంజలి అర్పించి, వారి త్యాగాలను స్మరించుకున్న సీఎం
6/7
అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం
7/7
అమరవీరుల సంస్మరణ కార్యక్రమం సందర్భగా అక్టోబర్ 31 వరకు రక్తదాన శిబిరాలు, ర్యాలీలు, వైద్య కార్యక్రమాల వంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్న పోలీసు అధికారులు.
Updated at - Oct 21 , 2025 | 01:26 PM