క్రిస్మస్ సెలబ్రేషన్.. ముస్తాబైన చర్చిలు
ABN, Publish Date - Dec 23 , 2025 | 08:57 PM
క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని సికింద్రాబాద్లోని పలు చర్చిలు విద్యుత్ దీపాలతో ఆకట్టుకునేలా అలంకరించారు. రంగురంగుల లైట్లు, నక్షత్రాలు, క్రిస్మస్ ట్రీలు చర్చిని మరింత అందంగా తీర్చిదిద్దాయి.
1/6
క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని సికింద్రాబాద్లోని పలు చర్చిలు విద్యుత్ దీపాలతో ఆకట్టుకునేలా అలంకరించారు.
2/6
రంగురంగుల లైట్లు, నక్షత్రాలు, క్రిస్మస్ ట్రీలు చర్చిని మరింత అందంగా తీర్చిదిద్దాయి. ఈ ప్రత్యేక అలంకరణలు నగరవాసులను, భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
3/6
సాయంత్రం వేళ చర్చి చుట్టు పక్కన ఉన్న ప్రాంతాలు మొత్తం పండుగ వాతావరణంతో నిండిపోతున్నాయి.
4/6
చిన్నపిల్లలు, యువత, కుటుంబాలు చర్చిని సందర్శించి అలంకరణలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు.
5/6
శాంటా క్లాజ్ బొమ్మలు కూడా ఏర్పాటు చేశారు. ఇది పిల్లలకు ఆనందం పంచేందుకు, క్రిస్మస్ స్ఫూర్తిని నింపేందుకు పెడతారు. ఇది మంచి, దయను సూచించే శాంటా క్లాజ్ కథకు ప్రతీకగా ఉంటుంది.
6/6
బాల ఏసు పుట్టుకను సూచించే విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఈ అలంకరణలు కేవలం పండుగ అందానికే కాకుండా, క్రిస్మస్ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఉన్నాయి.
Updated at - Dec 23 , 2025 | 08:57 PM