రాహుల్ గాంధీకి స్వాగతం పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ABN, Publish Date - Dec 13 , 2025 | 06:06 PM
ఫుట్బాల్ దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీను ప్రత్యక్షంగా కలిసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్కు వచ్చారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాదర స్వాగతం పలికారు.
1/5
లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హైదరాబాద్కు వచ్చారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాదర స్వాగతం పలికారు.
2/5
అంతర్జాతీయ ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీని కలిసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ హైదరాబాద్కు చేరుకున్నారు.
3/5
రాహుల్ తోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు ఎయిర్పోర్ట్ నుంచి ఫలక్నుమా ప్యాలెస్కు వెళ్లారు.
4/5
ఫలక్నుమా ప్యాలెస్లో గ్రీట్ అండ్ మీట్ కార్యక్రమంలో రాహుల్, రేవంత్ పాల్గొన్నారు.
5/5
అనంతరం ఉప్పల్ స్టేడియానికి మెస్సీ, రాహుల్, రేవంత్ వెళ్లనున్నారు.
Updated at - Dec 13 , 2025 | 06:08 PM