మహబూబ్నగర్ జిల్లాలో బోనాలు.. పోటెత్తిన భక్తులు
ABN, Publish Date - Jul 21 , 2025 | 09:37 PM
మరికొద్ది రోజుల్లో ఆషాఢ మాసం ముగియనుంది. జులై 20వ తేదీ చివరి ఆదివారం కావడంతో.. తెలంగాణ వ్యాప్తంగా అమ్మవారి దేవాలయాల్లో భక్తులు బోనాలు సమర్పించారు. సోమవారం సైతం బోనాలు సమర్పించారు. మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎదురులో బోనాలు పండగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులతోపాటు గ్రామ ప్రజలు హాజరయ్యారు.
1/8
మరికొద్ది రోజుల్లో ఆషాఢ మాసం ముగియనుంది.
2/8
జులై 20వ తేదీ చివరి ఆదివారం కావడంతో.. తెలంగాణ వ్యాప్తంగా అమ్మవారి దేవాలయాల్లో భక్తులు బోనాలు సమర్పించారు.
3/8
సోమవారం సైతం బోనాలు సమర్పించారు. మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎదురులో బోనాలు పండగ నిర్వహించారు.
4/8
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులతోపాటు గ్రామ ప్రజలు హాజరయ్యారు.
5/8
అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు తరలి వెళ్తున్న మహిళలు
6/8
అమ్మవారి ఆలయానికి తరలి వచ్చిన భక్తులు
7/8
అమ్మవారికి బోనాలు సమర్పించిన అనంతరం దణ్ణం పెడుతున్న భక్తులు
8/8
అమ్మవారికి బోనాలు సమర్పించిన భక్తులు
Updated at - Jul 21 , 2025 | 09:44 PM