Bandi Sanjay: కరీంనగర్లో బండి సంజయ్ పర్యటన
ABN, Publish Date - Jan 10 , 2025 | 02:10 PM
కరీంనగర్లో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించారు. కరీంనగర్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులను బండి సంజయ్ పరిశీలించారు. తీగలగుట్టపల్లి దగ్గర నిర్మిస్తున్న ఆర్వోబీ పనులు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్వోబీ పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
Updated at - Jan 10 , 2025 | 02:12 PM