ICC World Cup: ఇండియా గెలుపు.. యువత కేరింత
ABN, Publish Date - Mar 10 , 2025 | 07:43 AM
ఐసీసీ వరల్డ్ కప్లో భారత్ గెలుపుతో హైదరాబాద్లోని అమీర్పేటలో యువత ఆనందంలో మునిగితేలిపోయారు. దుబాయ్లో ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజేతగా నిలిచింది.

ఐసీసీ వరల్డ్ కప్లో భారత్ గెలుపుతో హైదరాబాద్లోని అమీర్పేటలో యువత ఆనందంలో మునిగితేలిపోయారు.

దుబాయ్లో ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజేతగా నిలిచింది.

పలుప్రాంతాల్లో క్రికెట్ అభిమానులు, యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

పటాకులు కాల్చి క్రికెట్ అభిమానులు సంబురాలు చేసుకున్నారు.

టీమ్ ఇండియా ఘన విజయం సాధించడంతో పలు చోట్ల సంబరాలు అంబరాన్నంటాయి.

ఇండియా జెండాలు పట్టుకుని క్రికెట్ అభిమానులు, యువత ఆనందం వ్యక్తం చేశారు.
Updated at - Mar 10 , 2025 | 07:43 AM