పాకిస్తాన్‌లో ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపు దాడులు

ABN, Publish Date - May 07 , 2025 | 07:38 AM

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడితో భారత్‌, పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకార చర్యలు చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత సైనికులు మెరుపు దాడి చేశారు. 9 స్థావరాలను ధ్వంసం చేశారు.

Updated at - May 07 , 2025 | 07:38 AM