Yadagirigutta Brahmotsavalu: కనులపండువగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
ABN, Publish Date - Mar 10 , 2025 | 10:53 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా కొనసాగుతున్నాయి. లోక కల్యాణం కోసం చేపట్టిన ఉత్సవాల్లో ప్రత్యేక అలంకరణలో లక్ష్మీనరసింహ స్వామి భక్తులకు దర్శనమిచ్చారు.
1/8
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
2/8
వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి రథోత్సవం జరిగింది.
3/8
రథోత్సవంలో పాల్గొన్న భక్తులు
4/8
రథోత్సవంలో జిల్లా కలెక్టర్ హనుమంతురావు దంపతులు, ఈఓ భాస్కర్ రావు పాల్గొన్నారు.
5/8
ఆలయంలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.
6/8
సాంస్కృతిక ప్రదర్శనల్లో సినీగాయని గీత మాధురి, కళాకారులు పాల్గొన్నారు.
7/8
ఆలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు
8/8
రథోత్సవంలో డోలు వాయిస్తున్న వాయిద్యకారులు
Updated at - Mar 10 , 2025 | 10:53 AM