Puttaparthi Sathya Sai Baba: పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న వెంకయ్య నాయుడు

ABN, Publish Date - Nov 19 , 2025 | 08:10 AM

సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సత్యసాయి బాబా మహాసమాధిని భారతదేశ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మంగళవారం నాడు దర్శించుకున్నారు. బాబా మహా సమాది దగ్గర వెంకయ్య నాయుడు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడుకు మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడుకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. బాబా ఫొటోను ఆయనకు అందజేశారు. అనంతరం వెంకయ్యనాయుడును బ్రాహ్మణులు ఆశీర్వదించారు.

Updated at - Nov 19 , 2025 | 08:22 AM