Governor Jishnu Dev Varma: శ్రీ రామ మహా పట్టాభిషేకంలో పాల్గొన్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
ABN, Publish Date - Apr 07 , 2025 | 09:58 PM
భద్రాచలం రామాలయంలో సోమవారం నాడు శ్రీ రామ మహా పట్టాభిషేకం క్రతువు జరిగింది. మిథిలా కల్యాణ మండపంలో ఈ వేడుక జరిగింది. ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలకరించారు.ఉదయం 10.30 నుంచి 12.30 వరకు పట్టాభిషేక క్రతువు జరిగింది. శ్రీ రామ మహా పట్టాభిషేకంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొన్నారు.
1/12
భద్రాచలం రామాలయంలో సోమవారం నాడు శ్రీ రామ మహా పట్టాభిషేకం క్రతువు జరిగింది.
2/12
శ్రీ రామ మహా పట్టాభిషేకంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొన్నారు.
3/12
గవర్నర్ జష్ణు దేవ్ వర్మకు ఆలయ మర్యాదలతో అర్చకులు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వాగతం పలికారు.
4/12
భద్రాచలం రామాలయంలో రాష్ట్ర గవర్నర్ జష్ణు దేవ్ వర్మ స్వామి వారి దర్శనం చేసుకున్నారు.
5/12
గవర్నర్ జష్ణు దేవ్ వర్మకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
6/12
స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్న అర్చకులు
7/12
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో శ్రీరామనవమి మహా పట్టాభిషేకం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
8/12
భక్తులకు స్వామి వారి ఆయుధాన్ని చూపుతున్న బ్రాహ్మణులు
9/12
స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్న గవర్నర్ జష్ణు దేవ్ వర్మ
10/12
స్వామివారికి పుష్పభిషేకం చేస్తున్న బ్రాహ్మణులు
11/12
స్వామి వారి వజ్రాభరణాలను భక్తులకు చూపిస్తున్న బ్రాహ్మణులు
12/12
స్వామివారికి గొడుగు పడుతున్న బ్రాహ్మణులు
Updated at - Apr 08 , 2025 | 07:37 AM