దీపావళి సందర్భంగా బీజేపీ ఆధ్యర్యంలో తిరుపతిలో మట్టి ప్రమిదల పంపిణీ

ABN, Publish Date - Oct 19 , 2025 | 07:22 AM

బీజేపీ ఆంధ్రప్రదేశ్ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి నిషేధరాజు ఆధ్వర్యంలో మన దేశ ఉత్పత్తులతో మన ఇంటిలో వెలుగులు నింపుదాం.. స్వదేశీ వస్తువులు ప్రోత్సహిస్తూ చిరువ్యాపారులకు అండగా ఉందాం అనే నినాదంతో దీపావళి సందర్భంగా మహిళలకు మట్టి ప్రమిదలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, బీజేపీ నేతలు పాల్గొన్నారు.

దీపావళి సందర్భంగా బీజేపీ ఆధ్యర్యంలో తిరుపతిలో మట్టి ప్రమిదల పంపిణీ 1/6

బీజేపీ ఆంధ్రప్రదేశ్ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి నిషేధరాజు ఆధ్వర్యంలో మన దేశ ఉత్పత్తులతో మన ఇంటిలో వెలుగులు నింపుదాం.. స్వదేశీ వస్తువులు ప్రోత్సహిస్తూ చిరువ్యాపారులకు అండగా ఉందాం అనే నినాదంతో దీపావళి సందర్భంగా మహిళలకు మట్టి ప్రమిదలను పంపిణీ చేశారు.

దీపావళి సందర్భంగా బీజేపీ ఆధ్యర్యంలో తిరుపతిలో మట్టి ప్రమిదల పంపిణీ 2/6

ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, బీజేపీ నేతలు పాల్గొన్నారు.

దీపావళి సందర్భంగా బీజేపీ ఆధ్యర్యంలో తిరుపతిలో మట్టి ప్రమిదల పంపిణీ 3/6

దీపావళి పండుగ నాడు మన దేశ ఉత్పత్తులతో మన ఇంటిలో వెలుగులు నింపుదామని పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు.

దీపావళి సందర్భంగా బీజేపీ ఆధ్యర్యంలో తిరుపతిలో మట్టి ప్రమిదల పంపిణీ 4/6

మన దేశ ఉత్పత్తుల గురించి పీవీఎన్ మాధవ్ పలు కీలక సూచనలు చేశారు.

దీపావళి సందర్భంగా బీజేపీ ఆధ్యర్యంలో తిరుపతిలో మట్టి ప్రమిదల పంపిణీ 5/6

మట్టి ప్రమిదలను వెలిగిస్తున్న పీవీఎన్ మాధవ్

దీపావళి సందర్భంగా బీజేపీ ఆధ్యర్యంలో తిరుపతిలో మట్టి ప్రమిదల పంపిణీ 6/6

కార్యక్రమంలో పీవీఎన్ మాధవ్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ మహిళా మోర్చా నేతలు

Updated at - Oct 19 , 2025 | 07:54 AM