Janasena: జనసేనలో చేరిన 38 మంది వైసీపీ కీలక నేతలు..

ABN, Publish Date - Jan 27 , 2025 | 07:40 PM

అధికార కూటమిలోని పార్టీల్లోకి వైసీపీ నుంచి వలసల జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని దాదాపు 38 మంది వైసీపీ నాయకులు నేడు జనసేనలో చేరారు.

Updated at - Jan 27 , 2025 | 07:42 PM