Janasena: జనసేనలో చేరిన 38 మంది వైసీపీ కీలక నేతలు..
ABN, Publish Date - Jan 27 , 2025 | 07:40 PM
అధికార కూటమిలోని పార్టీల్లోకి వైసీపీ నుంచి వలసల జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని దాదాపు 38 మంది వైసీపీ నాయకులు నేడు జనసేనలో చేరారు.
1/5
నేడు జనసేనలో చేరిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వైసీపీ కీలక నేతలు..
2/5
జనసేన పార్టీలో చేరిన దాదాపు 38 మంది వైసీపీ నాయకులు, వారి ప్రధాన అనుచరులు..
3/5
మంగళగరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన జెండా కప్పుకున్న నేతలు..
4/5
జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో చేరిన నేతలు
5/5
పీలేరు, పుంగనూరు, చంద్రగిరి, నందిగామ నియోజక వర్గాలకు చెందిన వైసీపీ నాయకులకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన నాగబాబు
Updated at - Jan 27 , 2025 | 07:42 PM