ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు..
ABN, Publish Date - Aug 09 , 2025 | 08:53 PM
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.
1/7
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.
2/7
అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులకు శుభాకాంక్షలు చెప్పారు.
3/7
ఆదివాసీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం,గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
4/7
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాతపట్నం నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమానికి గిరిజనులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
5/7
ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు,నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి, జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్,ఆర్డీవో కృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
6/7
కార్యక్రమం సందర్భంగా గిరిజనులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రి అచ్చెన్నాయుడు సందర్శించారు.
7/7
సాంప్రదాయ గిరిజన వస్త్రధారణలో కార్యక్రమానికి హాజరైన యువతి, బాలిక
Updated at - Aug 09 , 2025 | 08:54 PM