VPR Foundation Laksha Deepotsavam: నెల్లూరు వీఆర్సీ మైదానంలో లక్ష దీపోత్సవం
ABN, Publish Date - Nov 06 , 2025 | 10:49 PM
కార్తీక మాసం సందర్భంగా నెల్లూరు నగరంలోని వీఆర్సీ మైదానంలో ఘనంగా లక్ష దీపోత్సవం కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి దంపతులు, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, శ్రీరామానంద భారతి స్వామి విచ్చేశారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్త జనం తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆకాశ దీపాన్ని ప్రత్యక్షంగా భక్తులు వీక్షించారు.
1/4
కార్తీక మాసం సందర్భంగా నెల్లూరు నగరంలోని వీఆర్సీ మైదానంలో ఘనంగా లక్ష దీపోత్సవం కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది.
2/4
వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి దంపతులు, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, శ్రీరామానంద భారతి స్వామి విచ్చేశారు.
3/4
ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్త జనం తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆకాశ దీపాన్ని ప్రత్యక్షంగా భక్తులు వీక్షించారు.
4/4
నగరంలో లక్ష దీపోత్సవం నేపథ్యంలో వీఆర్సీ గ్రౌండ్స్ తదితర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Updated at - Nov 06 , 2025 | 10:51 PM