విజయవాడ ఏపీ సీఐడీ రీజనల్ ఆఫీస్కి విచారణ నిమిత్తం హాజరైన విజయసాయి రెడ్డి
ABN, Publish Date - Mar 12 , 2025 | 01:21 PM
విజయవాడ ఏపీ సీఐడీ రీజనల్ ఆఫీస్ కి విచారణ నిమిత్తం హాజరైన విజయసాయి రెడ్డి
1/6
కాకినాడ పోర్ట్ వాటాల బదిలీ కేసులో ఏపీ సీఐడీ అధికారులు రెండు రోజుల క్రితం మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కి నోటీసులు ఇచ్చారు
2/6
బుధవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు
3/6
ఆయన ఈరోజు విజయవాడ సిఐడీ రీజనల్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు
4/6
కాకినాడ పోర్టులో వాటాను బలవంతంగా రాయించుకున్న వ్యవహారంపై విజయసాయిపై కేసు నమోదు చేశారు
5/6
అప్పుడు వాటాల్లో పాత్రధారులు, సూత్రధారులపై విజయసాయి రెడ్డిని సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నారు
6/6
ఇటీవల వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే
Updated at - Mar 12 , 2025 | 01:21 PM