Visakha: ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్కు ఘన స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Nov 14 , 2025 | 10:07 AM
ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ విశాఖపట్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా స్వాగతించారు.
1/6
విశాఖ చేరుకున్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
2/6
ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్కు ఘన స్వాగతం పలికిన కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు
3/6
విశాఖపట్నంలో జరుగుతోన్న సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్లో పాల్గొనేందుకు వచ్చిన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
4/6
ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్కు ఘన స్వాగతం పలికి, అల్పాహార విందు ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబు
5/6
అల్పాహార విందులో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు
6/6
ఏపీ అభివృద్ధిలో కీలకం కానున్న విశాఖ భాగస్వామ్య సదస్సు
Updated at - Nov 14 , 2025 | 10:13 AM