తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు

ABN, Publish Date - Feb 04 , 2025 | 09:44 AM

Tirumala: తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ పర్వదినాన స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. రథసప్తమి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు.

Updated at - Feb 04 , 2025 | 09:46 AM