భారీ వర్షాలు.. సముద్రంలోకి చేరుతున్న వరద నీరు
ABN, Publish Date - Jul 24 , 2025 | 09:14 PM
ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో వైపు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీరంతా సముద్రంలోకి చేరుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో పరిస్థితి ఇలా ఉంది.
1/10
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి విడుదల చేసిన గోదావరి వరద నీరు.
2/10
ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణం నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఆ నీటిని కిందకి వదిలారు.
3/10
దవళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీటిని సముద్రంలోకి వదిలారు.
4/10
కాకినాడ జిల్లా ఉప్పాడలో సముద్రపు అలలు ఉద్రిక్తంగా మారాయి. అవి తీరంలోని ఇళ్లలోకి ప్రవేశించాయి.
5/10
తీరాన్ని తాకుతోన్న సముద్రపు ఆలలు.
6/10
తీరానికి పోటెత్తుతోన్న ఆలలు.
7/10
కడప జిల్లాలో పెన్నా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
8/10
కర్ణాటక నుంచి భారీగా వరద నీరు ఈ నదిలో ప్రవేశిస్తోంది.
9/10
నదికి భారీగా వరద నీరు పోటెత్తింది.
10/10
పెన్నా నదికి వరద నీరు పోటెత్తింది. దీంతో నది ఉధృతిగా ప్రవహిస్తోంది.
Updated at - Jul 24 , 2025 | 09:26 PM