మాజీ ఎమ్మెల్సీ ఎంఆర్ దొరేస్వామి ఇక లేరు..
ABN, Publish Date - Mar 07 , 2025 | 04:53 PM
85 ఏళ్ల విద్యావేత్త గత మూడు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతు మృతిచెందారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

85 ఏళ్ల విద్యావేత్త గత మూడు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతు మృతిచెందారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

విద్యా సామ్రాజ్యాన్ని నిర్మించిన, ఎంఆర్ దోరెస్వామి గురువారం మరణించారు. ఆయనకు 88 ఏళ్లు, భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని ఒక గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు

బెంగళూరు విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్,న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసారు

2005లో శాసన మండలికి నామినేషన్ పొందారు.

సీనియర్ నాయకుల నివాళులు

ప్రభుత్వం సంతాప ప్రకటన జారీ చేసి, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వేల్లడి
Updated at - Mar 07 , 2025 | 04:53 PM