Nara Bhuvaneshwari: కుప్పం నియోజకవర్గంలో విద్యార్థులను అప్యాయంగా పలకరించిన నారా భువనేశ్వరి

ABN, Publish Date - Nov 22 , 2025 | 06:53 AM

నాలుగు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. స్థానిక ప్రజలతో మమేకం అవుతున్నారు. ఈ నేపథ్యంలో వారి సమస్యలను పరిష్కరించాలని స్థానిక అధికారులకు సూచించారు. అంతకుముందు విజలాపురం నుంచి రోడ్డు మార్గంలో వస్తుండగా స్కూలు విద్యార్థులను చూసి కారు దిగి వారిని అప్యాయంగా పలకరించారు. విద్యార్థులతో ఫొటోలు దిగి సందడి చేశారు.

Updated at - Nov 23 , 2025 | 08:16 AM