Nara Bhuvaneshwari: కుప్పం నియోజకవర్గంలో విద్యార్థులను అప్యాయంగా పలకరించిన నారా భువనేశ్వరి
ABN, Publish Date - Nov 22 , 2025 | 06:53 AM
నాలుగు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. స్థానిక ప్రజలతో మమేకం అవుతున్నారు. ఈ నేపథ్యంలో వారి సమస్యలను పరిష్కరించాలని స్థానిక అధికారులకు సూచించారు. అంతకుముందు విజలాపురం నుంచి రోడ్డు మార్గంలో వస్తుండగా స్కూలు విద్యార్థులను చూసి కారు దిగి వారిని అప్యాయంగా పలకరించారు. విద్యార్థులతో ఫొటోలు దిగి సందడి చేశారు.
1/5
విజలాపురం నుంచి రోడ్డు మార్గంలో వస్తుండగా స్కూలు విద్యార్థులను చూసి కారు దిగి వారిని అప్యాయంగా పలకరించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి.
2/5
విద్యార్థులతో మాట్లాడుతున్న నారా భువనేశ్వరి.
3/5
శాంతిపురం మండలం కెనమకులపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ వైభవ్ కాంప్లెక్స్ను నారా భువనేశ్వరి ప్రారంభించారు.
4/5
విద్యార్థులతో ఫొటో దిగుతున్న నారా భువనేశ్వరి.
5/5
శ్రీ లక్ష్మీ వైభవ్ కాంప్లెక్స్ను ప్రారంభిస్తున్న నారా భువనేశ్వరి.
Updated at - Nov 23 , 2025 | 08:16 AM