విశాఖపట్నంలో అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా..
ABN, Publish Date - Jun 02 , 2025 | 09:14 PM
ఆంధ్రజ్యోతి (Andhrajyothy) ‘అక్షరం అండగా...పరిష్కారమే అజెండాగా’ (Aksharame Andaga Parishkarame Agendaga)గా నినాదంతో చేపట్టిన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. అందులోభాగంగా విశాఖపట్నంలోని..గాజువాక, తిరుమలనగర్లోనూ పలు సమస్యలను ఆంధ్రజ్యోతి గుర్తించింది. వీటిని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఆ సమస్యలకు పరిష్కారం లభించేలా కృషి చేసింది. రాజీవ్ నగర్-వడ్లపూడి తిరుమలనగర్ మధ్య నడిచే ఆర్టీసీ బస్సును స్థానిక ఎమ్మెల్యే, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఆంధ్రజ్యోతి ఈడీ వేమూరి ఆదిత్య పచ్చ జెండా ఊపి బస్సును ప్రారంభించారు.
1/9
బస్సు సర్వీసు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఆంధ్రజ్యోతి ఈడీ వేమూరి ఆదిత్య
2/9
బస్సులో ప్రయాణిస్తున్న స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఆంధ్రజ్యోతి ఈడీ వేమూరి ఆదిత్య
3/9
బస్సు సర్వీసును జెండా ఊపి ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఆంధ్రజ్యోతి ఈడీ వేమూరి ఆదిత్య
4/9
సభలో ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు
5/9
సభలో ప్రసంగిస్తున్న ఆంధ్రజ్యోతి ఈడీ వేమూరి ఆదిత్య
6/9
ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఆంధ్రజ్యోతి ఈడీ ఆదిత్యలకు సన్మానం
7/9
సభకు హాజరైన ప్రజలు
8/9
స్థానిక సమస్యలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఆంధ్రజ్యోతి ఈడీ వేమూరి ఆదిత్య
9/9
మొక్క నాటుతున్న ఆంధ్రజ్మోతి ఈడీ వేమూరి ఆదిత్య
Updated at - Jun 02 , 2025 | 09:14 PM