Chittoor Rains: నివానదిలో ఉధృతంగా వరద ప్రవాహం.. ఆందోళనలో పరిసర ప్రాంతాల ప్రజలు
ABN, Publish Date - Oct 10 , 2025 | 01:38 PM
చిత్తూరు జిల్లాలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా నివానది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నదిలో నీటి మట్టం వేగంగా పెరుగుతుండడంతో పరిసర ప్రాంతాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే పలు గ్రామాలు నీట మునిగాయి.
1/10
చిత్తూరు జిల్లాలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా నీట మునిగిన పలు గ్రామలు
2/10
భారీ వర్షం కారణంగా ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న నివానది
3/10
నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
4/10
నదిలో నీటి మట్టం వేగంగా పెరుగుతుండడంతో పరిసర ప్రాంతాల ప్రజల్లో ఆందోళన
5/10
లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి చేరిన వరద నీరు
6/10
అప్రమత్తమైన అధికారులు.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు
7/10
డ్రైనేజీ వ్యవస్థను శుభ్రపరచే పనులు చేపడుతున్న అధికారులు
8/10
చిత్తూరు జిల్లాలో నేడు కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించిన వాతావరణ శాఖ
9/10
పిల్లలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న బాధిత ప్రజలు
10/10
ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించిన అధికారులు
Updated at - Oct 10 , 2025 | 01:38 PM