రైతన్నా.. మీకోసం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Dec 03 , 2025 | 07:50 PM
తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో నిర్వహించిన రైతన్నా..మీకోసం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. నల్లజర్ల రైతాంగం సాగు చేస్తోన్న పంటలను సీఎం పరిశీలించారు.
1/5
తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో నిర్వహించిన రైతన్నా..మీకోసం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
2/5
నల్లజర్ల రైతాంగం సాగు చేస్తోన్న పంటల వివరాలను తెలుసుకుని పలు సూచనలు చేశారు.
3/5
అనంతరం రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మెరుగైన సాగు విధానాలను పాటించిన రైతులను సన్మానించారు.
4/5
ఏపీలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి, రైతు ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
5/5
రైతుల అభివృద్ధి కోసం పంచసూత్రాలను అమలు చేస్తున్నామని, ప్రతి రైతు వీటిని ఆచరించి లబ్ధి పొందాలని పిలుపునిచ్చారు.
Updated at - Dec 03 , 2025 | 07:52 PM