రైతన్నా.. మీకోసం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Dec 03 , 2025 | 07:50 PM

తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో నిర్వహించిన రైతన్నా..మీకోసం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. నల్లజర్ల రైతాంగం సాగు చేస్తోన్న పంటలను సీఎం పరిశీలించారు.

Updated at - Dec 03 , 2025 | 07:52 PM