చంద్రబాబు కొత్త ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన
ABN, Publish Date - Apr 09 , 2025 | 12:32 PM
అమరావతి రాజధానిలోని వెలగపూడిలో సీఎం చంద్రబాబు నాయుడు కొత్త ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం బుధవారం ఉదయం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన భూమిపూజలో సీఎం చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనుమడు దేవాన్ష్ తదితరులు పాల్గొన్నారు.

వెలగపూడిలో నూతన గృహానికి బుధవారం ఉదయం జరిగిన భూమి పూజలో పాల్గొన్న సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు...

మనుమడు దేవాన్ష్తోపాటు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు దంపతులు..

అమరావతి రాజధానిలోని వెలగపూడిలో కొత్త ఇంటి నిర్మాణానికి పూజలు చేస్తున్న చంద్రబాబు దంపతులు, ప్రక్కన మనుమడు దేవాన్ష్.

కొత్త ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

పూజారి ఇస్తున్న హారతి తీసుకుని కళ్లకద్దుకుంటున్న మంత్రి నారా లోకేష్ దంపతులు...

కొత్త ఇంటి శంకుస్థాపన అనంతరం హారతి ఇస్తున్న చంద్రబాబు దంపతులు, మనుమడు దేవాన్ష్..

వెలగపూడి గ్రామ రైతులు పట్టు వస్త్రాలను లోకేష్ దంపతులకు ఇస్తున్న దృశ్యం..

సీఎం చంద్రబాబు కుటుంభానికి రాజధాని ప్రాంత మహిళ రైతులు రంగవల్లులతో స్వాగతం పలికారు.
Updated at - Apr 09 , 2025 | 12:32 PM