ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో నీతి ఆయోగ్ బృందం భేటీ..
ABN, Publish Date - Feb 07 , 2025 | 03:54 PM
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వికసిత్ ఏపీ - 2047 విజన్ డాక్యుమెంట్పై చర్చించనున్నారు. ఏపీలో అమలు చేస్తోన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై భేటీలో చంద్రబాబు, ఇతర మంత్రులు చర్చించనున్నారు.

నీతి ఆయోగ్ బృందం ఈరోజు రాష్ట్రానికి వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కేశవ్ వారికి స్వాగతం పలికి అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుతో నీతి ఆయోగ్ బృందం ప్రతినిధులు సమావేశం అయ్యారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వికసిత్ ఏపీ - 2047 విజన్ డాక్యుమెంట్పై చర్చించనున్నారు. ఏపీలో అమలు చేస్తోన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై భేటీలో చంద్రబాబు, ఇతర మంత్రులు చర్చించనున్నారు.

బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు నీతి ఆయోగ్ ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబు భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

సీఎం చంద్రబాబు పనగారియాను 16వ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ పయ్యావుల కలిసిన విషయం తెలిసిందే.

నీతి ఆయోగ్ ప్రతినిధి బృందంలో కీలక బృందం ఈరోజు ఏపీకి వచ్చారు.

ఈ భేటీలో ఏ.ముత్తు కుమార్ ఐఏఎస్, పార్థసారథి రెడ్డి ఐఏఎస్. కె. కిషోర్ పాల్గోవడం జరిగింది

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వికసిత్ ఏపీ- 2047 విజన్ డాక్యుమెంట్పై ప్రధానంగా చర్చించనున్నారు. ఏపీకి ఉన్న అప్పులు వాటితో పాటు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై సమావేశంలో చర్చ జరుగనుంది.
Updated at - Feb 07 , 2025 | 03:55 PM