ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలు..
ABN, Publish Date - Jan 03 , 2025 | 06:56 PM
ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి మార్కెట్ యార్డులో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి మార్కెట్ యార్డులో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలు.

సంక్రాంతిని పురస్కరించుకుని ఏటా మాదిరిగానే ' ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' యాజమాన్యం ఈ ఏడాది కూడా ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహిస్తోంది.

ఆంధ్రజ్యోతి నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు.గార్డెనింగ్ పార్టనర్ క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్. ఫ్యాషన్ పార్టనర్ డిగ్సెల్ వారి సెల్సియా (ట్రెండీ మహిళల ఇన్నర్వేర్)’కు సీతమ్మధారలోని శ్రీప్రకాష్ విద్యానికేతన్ స్కూల్ ప్రాంగణం వేదిక కానున్నది.

ఈ పోటీల్లో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి రూ.6 వేలు, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి రూ.4 వేలు, రూ.3 వేలు బహుమతిగా అందించనున్నారు.

ముగ్గు, రంగులు వగైరా సామగ్రి పోటీదారులే తెచ్చుకోవాలి.

ముగ్గు వేయడానికి గరిష్ఠ సమయం రెండు గంటలు. పోటీల్లో పాల్గొనాలనుకునేవారు తమ పేర్లు రిజిస్ట్రేషన్ (9985411659, 9492452283) చేయించుకోవాలి.

పేర్లు రిజిస్ర్టేషన్ చేయించుకున్న వారిలో ముందుగా వచ్చిన వారికి మాత్రమే పోటీల్లో పాల్గొనే అవకాశం లభించనుంది.
Updated at - Jan 03 , 2025 | 07:04 PM