Home » Women News
కంచే చేను మేస్తే ఏంటి పరిస్థితి? ఇదే ఇప్పుడు ప్రపంచంలో మహిళలు, బాలికల స్థితి. ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం తాజాగా రిలీజ్ చేసిన రిపోర్టులో హృదయవిదారక విషయాలు వెలుగులోకి వచ్చాయి. డొమెస్టిక్ వయలెన్స్ ఎంత తీవ్రంగా ఉందో ఆ నివేదికలు బయటపెట్టాయి.
ఎన్నో శ్రమలు, ఒడిదుడుకులు సహించి ఆఫీసు పనిలో నెగ్గుకొస్తోంది నేటి మహిళామణి. తన స్వప్నాన్ని, సమయాన్ని కాపాడుకుంటూ ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తూ వర్కింగ్ ఉమెన్ ముందుకు సాగుతున్నారు.. అలాంటి వీళ్లకి ఇప్పుడొక గుడ్ న్యూస్..
ఇకపై ఏపీఎస్ఆర్టీసీలో ప్రవేశపెట్టే బస్సులన్నీ ఎలక్ర్టిక్ వాహనాలే ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ‘తల్లివందనం’ పథకంలో భాగంగా తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసింది. ఈ నగదు విత్డ్రా చేసుకునేందుకు మహిళలు బ్యాంకులు, పోస్టాఫీసులకు పోటెత్తారు.
ఆమెను ‘అద్దె’కు తెచ్చి ఆయనకు ముడేశారు. అప్పటికే పెళ్లయి ఐదేళ్ల కుమారుడు ఉన్న ఆమెకు డబ్బు ఆశ చూపించి మరో మూడు ముళ్లు వేయించారు. అయితే, ‘నన్ను నా పుట్టింటికి పంపండి’ అని ఆమె పదేపదే అడుగుతుండటంతో...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా ఉద్యోగుల మాతృత్వ సెలవులను 120 నుంచి 180 రోజులకు పెంచింది. ఇద్దరు పిల్లల పరిమితిని తొలగిస్తూ, ఎక్కువ పిల్లలకు కూడా ఈ లీవ్ వర్తించేలా జీవో సవరణ చేసింది,
స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణ ప్రణాళికను కొత్తగా రూపొందించారు. 2025 నుండి 2026 మార్చి వరకు 88 లక్షల మంది సభ్యులకు 61,964 కోట్లు రుణంగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు
ఇండియా జస్టిస్ నివేదిక-2025 ప్రకారం దేశంలోని ఏ రాష్ట్రం 33% మహిళా పోలీసుల కోటాను పూర్తి చేయలేదు.ఆంధ్రప్రదేశ్, బిహార్ మాత్రమే మూడేళ్లలో కోటా సాధించే అవకాశం ఉందని, ఇతర రాష్ట్రాలకు 24 నుంచి 200 ఏళ్ల వరకు పడుతుందని నివేదికలో తెలిపింది.
మహిళా సాధికారతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ప్రతి ఏడాది రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలతో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే లక్ష్యమన్నారు
విజయనగరం జిల్లా శివరాం గ్రామంలో యువతిపై యువకుడు కత్తితో దాడి చేసి ఆమెకు తీవ్ర గాయాలు చేశాడు. పోలీసులకు 5 ప్రత్యేక బృందాలు నియమించి కేసును ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు