Share News

AI: ఏఐ విషయంలో దేశాలు కలిసికట్టుగా పనిచేయాలి

ABN , Publish Date - Feb 12 , 2025 | 05:10 AM

పారదర్శకతను, నమ్మకాన్ని పెంపొందించే ఓపెన్‌ సోర్స్‌ వ్యవస్థను అభివృద్ధి చేయాలని, పక్షపాతం, ఆంక్షలు లేని ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌ అవసరమని నొక్కి చెప్పారు.

AI: ఏఐ విషయంలో దేశాలు కలిసికట్టుగా పనిచేయాలి

పారి్‌సలో జరిగిన యాక్షన్‌ సమ్మిట్‌కు మోదీ సహాధ్యక్షత

పారిస్‌, ఫిబ్రవరి 11: కృత్రిమ మేథ విషయంలో ప్రపంచ దేశాలు కలిసి కట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. పారదర్శకతను, నమ్మకాన్ని పెంపొందించే ఓపెన్‌ సోర్స్‌ వ్యవస్థను అభివృద్ధి చేయాలని, పక్షపాతం, ఆంక్షలు లేని ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌ అవసరమని నొక్కి చెప్పారు. పారి్‌సలో జరిగిన ఏఐ యాక్షన్‌ సమ్మిట్‌కు ఆయన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మ్యాక్రాన్‌తో కలిసి సహాధ్యక్షత వహించారు. పలు దేశాధినేతలు, ఏఐ నిపుణులు పాల్గొన్న ఈ సదస్సులో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. తదుపరి ఏఐ సదస్సు భారత్‌లో నిర్వహిస్తామని మోదీ ప్రకటించారు.


మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: ప్రభుత్వానికి రుణ మంజూరు పత్రాలు అందజేసిన హడ్కో ప్రతినిధులు

Also Read: కేటీఆర్‌తోపాటు ఆయన ఫ్యామిలీ దరఖాస్తు చేసుకుంటే..

Also Read: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై విచారణలో కీలక పరిణామం

Also Read: ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి

Also Read : అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్

Also Read : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు

Also Read: వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం

Also Read: బెల్ట్ షాపులు నిర్వహిస్తే.. కేసు నమోదు

For National News And Telugu News

Updated Date - Feb 12 , 2025 | 05:10 AM