Share News

భారత్ ఆపరేషన్‌ సింధూర్..

ABN , Publish Date - May 07 , 2025 | 07:50 AM

న్యూఢిల్లీ: ఆపరేషన్‌ సింధూర్ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌, నేవీ సంయుక్తంగా మెరుపు దాడులు చేస్తోంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పాటూ పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాయి.

భారత్ ఆపరేషన్‌ సింధూర్..
Operation Sindhoor

న్యూఢిల్లీ: ఆపరేషన్‌ సింధూర్ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌, నేవీ సంయుక్తంగా మెరుపు దాడులు చేస్తోంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పాటూ పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాయి. బహావల్‌పూర్, కోట్లీ, ముజఫరాబాద్‌పై క్షిపణి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 30 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు సమాచారం. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా భారత సైన్యం చేస్తున్న మెరుపు దాడులతో పాకిస్తాన్ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. లైవ్ వీడియోను ఇక్కడ చూడండి..

Updated Date - May 07 , 2025 | 07:52 AM