Home » India Pak War
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్తో మరోసారి పీవోకే (పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్) గురించి చర్చ నడుస్తోంది. పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు చేసి ఇండియా ఆర్మీ సత్తా ఏంటో చూపించింది. పనిలో పనిగా ఏళ్లుగా అపరిష్క్రుతంగా ఉన్న పీవోకేను సొంతం చేసుకోవాలని భారతీయులంతా కోరుకుంటున్నారు. అయితే..
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశాలూ కాల్పుల విరమణపై ఒప్పందానికి వచ్చినట్లు మే 10న ప్రకటించాయి. వాస్తవంగా ఆ సమయంలో భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్కు పాక్ DGMO ఫోన్ చేసి తక్షణ కాల్పుల విరమణ కోరారు. అయితే కాల్పుల విరమణ సందర్భంగా అమెరికా, పాకిస్తాన్, చైనా ప్రకటనలు విడుదల చేశాయి. ఆ ప్రకటనల్లో..
పాకిస్తాన్ ప్రభుత్వం భారత జవాన్ను విడుదల చేసింది. పొరపాటున సరిహద్దు దాటి పాకిస్తాన్లోకి ప్రవేశించిన బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ సాహును పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే..
భారత్-పాక్ మధ్య యుద్ధం వాతావరణం ముదురుతున్న సమయంలో అమెరికా జోక్యంతో సర్దుమణిగింది. ఇండియా-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తమ దేశం మధ్యవర్తిత్వం వహించదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు . అయితే ఈ సందర్భంగా ఆయన కశ్మీర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..
కాల్పుల విరమణకు భారత్-పాక్ అంగీకరించిన నేపథ్యంలో పాక్పై భారత్ ఇటీవల తీసుకున్న పలు కఠిన నిర్ణయాల పరిస్థితి ఏమిటి, వాటికి కూడా తాజా షరతు వర్తిస్తుందా.. దీనిపై అధికారిక వర్గాలు తాజాగా వివరణ ఇచ్చాయి.
సొంత పౌరుల ప్రాణాలు బలపెట్టేందుకు పాక్ నిస్సిగ్గుగా సిద్ధమవుతోంది. భారత్పై ఇటీవల పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా మరోసారి తన నీచ బుద్ధిని, చేతకానితనాన్ని చాటుకున్నారు.
ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్ను భారత్ ముప్పేట దాడి చేస్తోంది. డ్రోన్లతో దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్కు ఇండియన్ ఆర్మీ గట్టిగా బుద్ధి చెబుతోంది. ఎల్ఓసీ వెంబడి 26 ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లతో దాడికి యత్నించింది. అయితే భారత్ ఈ దాడులను దీటుగా తిప్పికొట్టింది. తాజాగా..
Operation Sindoor: భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధంతో సరిహద్దు ప్రాంతాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. స్కూల్లు, కాలేజీలు ఇప్పటికే మూతపడ్డాయి. విమానయాన శాఖ ఏయిర్పోర్టులను సైతం మూసేసింది.
ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్తో పాకిస్తాన్ విలవిలలాడిపోతోంది. ఏం చేయాలో, ఎలా దెబ్బకొట్టాలో తెలీక.. చివరకు తప్పుడు ప్రచారానికి తెర తీస్తోంది. దీనికి తన మిత్ర దేశమైన చైనా సపోర్టు కూడా తీసుకుంది. రెండూ కలిసి భారత గగనతల రక్షణ వ్యవస్థ ఎస్-400 పై తప్పుడు ప్రచారానికి తెగబడ్డాయి..
పాకిస్తాన్ ఇస్లామాబాద్లోని అన్ని పెట్రోల్, డీజిల్ బంకులను 48 గంటల పాటు మూసేయాలని అక్కడి అధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి గల అసలు కారణాలు ఏంటనే విషయం తెలియాల్సి ఉంది. అయితే..