Jammu-Kashmir: బాంబు పేలి ఇద్దరు జవాన్ల మృతి
ABN , Publish Date - Feb 12 , 2025 | 05:04 AM
రాజౌరీ జిల్లా లాలెయిలీ గ్రామం సమీపంలోని సరిహద్దు కంచె వద్ద వైట్ నైట్ కార్ప్స్ విభాగానికి చెందిన జవాన్లు గస్తీ తిరుగుతున్న సమయంలో ఐఈడీ పేలుడు పదార్థంగా అనుమానిస్తున్న బాంబు పేలింది.

వీరిలో ఒకరు ఆర్మీ కెప్టెన్.. జమ్మూ-కశ్మీర్లో ఘటన
శ్రీనగర్, ఫిబ్రవరి 11: జమ్మూ-కశ్మీర్లోని అఖ్నూర్ సెక్టార్లో మంగళవారం బాంబు పేలి ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. రాజౌరీ జిల్లా లాలెయిలీ గ్రామం సమీపంలోని సరిహద్దు కంచె వద్ద వైట్ నైట్ కార్ప్స్ విభాగానికి చెందిన జవాన్లు గస్తీ తిరుగుతున్న సమయంలో ఐఈడీ పేలుడు పదార్థంగా అనుమానిస్తున్న బాంబు పేలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు జవాన్లు మరణించినట్టు సైన్యం తెలిపింది. వీరిలో ఒకరు ఆర్మీ కెప్టెన్ కావడం గమనార్హం. చనిపోయిన వారిని కెప్టెన్ కరంజీత్ సింగ్ బక్షీ, నాయక్ ముకే్షగా గుర్తించారు. తీవ్రవాదులను పట్టుకునేందుకు సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. మరో సంఘటనలో.. అఖ్నూర్ సెక్టారులోనే దొరికిన మోర్టార్ షెల్ను బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్ నిర్వీర్యం చేసింది.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ప్రభుత్వానికి రుణ మంజూరు పత్రాలు అందజేసిన హడ్కో ప్రతినిధులు
Also Read: కేటీఆర్తోపాటు ఆయన ఫ్యామిలీ దరఖాస్తు చేసుకుంటే..
Also Read: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్పై విచారణలో కీలక పరిణామం
Also Read: ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి
Also Read : అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్
Also Read : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు
Also Read: వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం
Also Read: బెల్ట్ షాపులు నిర్వహిస్తే.. కేసు నమోదు
For National News And Telugu News