Share News

Dhruva Space Signs MoU: ఎస్రీ ఇండియాతో ధ్రువ స్పేస్‌ ఒప్పందం

ABN , Publish Date - Sep 11 , 2025 | 05:09 AM

జియోగ్రాఫిక్‌ ఇన్ఫర్మేషన్‌ సొల్యూషన్స్‌ సంస్థ ఎస్రీ ఇండియాతో హైదరాబాద్‌ స్టార్టప్‌ ధ్రువ స్పేస్‌ అవగాహన ఒప్పందం (ఎంఓయూ)...

Dhruva Space Signs MoU: ఎస్రీ ఇండియాతో ధ్రువ స్పేస్‌ ఒప్పందం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): జియోగ్రాఫిక్‌ ఇన్ఫర్మేషన్‌ సొల్యూషన్స్‌ సంస్థ ఎస్రీ ఇండియాతో హైదరాబాద్‌ స్టార్టప్‌ ధ్రువ స్పేస్‌ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ధ్రువ స్పేస్‌ తన ఆస్ట్రావ్యూ శాటిలైట్‌ ఇమేజరీ సర్వీ్‌సను ఎస్రీ ఇండియాకు చెందిన ఆర్క్‌జీఐఎస్‌ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానించనుంది. తద్వారా 200కు పైగా ఉపగ్రహాల నుంచి భూమి పరిశీలన కు సంబంధించిన సమాచారాన్ని వినియోగదారులు మరిం త సులభంగా పొందేందుకు వీలుపడనుంది.

ఇవి కూడా చదవండి

భారత్‌లో తొలి టెస్లా కారు డెలివరీ.. కస్టమర్ ఎవరంటే..

34 వాహనాల్లో మానవబాంబులు.. బెదిరింపు మెయిల్స్‌తో హైఅలర్ట్

For More National News and Telugu News

Updated Date - Sep 11 , 2025 | 05:09 AM