శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కిరణ్మయి
ABN , First Publish Date - 2025-01-04T06:38:15+05:30 IST
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కిరణ్మయి శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల, జనవరి3 (ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కిరణ్మయి శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హేమలేఖ, కేరళ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.మంజుల కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.