Share News

శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కిరణ్మయి

ABN , Publish Date - Jan 04 , 2025 | 06:38 AM

ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కిరణ్మయి శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కిరణ్మయి

తిరుమల, జనవరి3 (ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కిరణ్మయి శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ హేమలేఖ, కేరళ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.మంజుల కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.

Updated Date - Jan 04 , 2025 | 06:38 AM