Robotic Surgeries Soon: ఆస్టర్ రమేశ్ ఆస్పత్రిలో త్వరలో రోబోటిక్ శస్త్రచికిత్సలు
ABN , Publish Date - Aug 25 , 2025 | 03:17 AM
ఆస్టర్ రమేశ్ ఆస్పత్రిలో త్వరలో రోబోటిక్ శస్త్రచికిత్సలు ప్రారంభిస్తా మని ఆస్టర్ ఇండియా మెడికల్ అడ్వైజరీ..
విజయవాడ, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): ఆస్టర్ రమేశ్ ఆస్పత్రిలో త్వరలో రోబోటిక్ శస్త్రచికిత్సలు ప్రారంభిస్తా మని ఆస్టర్ ఇండియా మెడికల్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ డాక్టర్ సోమశేఖర్ అన్నారు. విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనేక విభాగాల్లో రోబోటిక్ శస్త్రచికిత్సలు, ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్స్ వంటి టెక్నాలజీని కోస్టల్ కారిడార్కు తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆస్టర్ రమేశ్ హాస్పిటల్స్ ఎండీ రమేశ్బాబు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మరాఠా రిజర్వేషన్పై ఆఖరి పోరాటం.. మనోజ్ జారంగే పిలుపు
రాహుల్ ఓటర్ అధికార్ యాత్రలో జోష్.. హాజరుకానున్న ప్రియాంక
For More National News And Telugu News