AP pastors honorarium: పాస్టర్లకు 7 నెలల గౌరవ వేతనం
ABN , Publish Date - Apr 18 , 2025 | 04:25 AM
రాష్ట్రంలోని 8,427 మంది పాస్టర్లకు ఏడు నెలల గౌరవ వేతనాన్ని చెల్లించేందుకు ప్రభుత్వం రూ.30 కోట్లు విడుదల చేసింది. ఒక్కొక్కరికి నెలకు రూ.5,000 చొప్పున మే నుంచి నవంబర్ వరకు గౌరవ వేతనం చెల్లించనున్నట్లు మంత్రి ఫరూక్ తెలిపారు.
30 కోట్లు విడుదలకు సీఎం ఓకే.. ఒక్కొక్కరికీ 35 వేల వరకూ లబ్ధి
అమరావతి, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పాస్టర్లకు ఏడు నెలల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. 8,427 మంది పాస్టర్లకు ఒక్కొక్కరికి నెలకు రూ.5,000 గౌరవ వేతనం ఇవ్వడానికి సీఎం చంద్రబాబు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో 2024 మే నుంచి నవంబరు వరకు రూ.30 కోట్లు విడుదల చేస్తూ మైనార్టీ సంక్షేమ శాఖ జీవో జారీ చేసింది. మంత్రి ఎన్ఎండీ ఫరూక్ గురువారం ఓ ప్రకటన చేస్తూ.. త్వరలోనే క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా పాస్టర్ల బ్యాంకు ఖాతాల్లో గౌరవ వేతనాన్ని జమ చేస్తామని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
National Testing agency: జేఈఈ మెయిన్ సెషన్ - 2 ఫైనల్ కీ విడుదల
AP Ministers: దెయ్యాలు.. వేదాలు వల్లించినట్లు..
AP High Court: బోరుగడ్డ అనిల్కు గట్టి షాక్
Rain Alert: తెలంగాణలో కాసేపట్లో వర్షం.. ఉరుములతో కూడిన వానలు.. ఏ జిల్లాల్లో అంటే..
Gold: పోలీసుల తనిఖీలు.. 18 కేజీల బంగారం పట్టివేత
Waqf Bill: వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
K Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని అభినందించిన సీఎం చంద్రబాబు
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
AP Govt: ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
For AndhraPradesh News And Telugu News