ఏపీలో పవర్‌తో ప్రజలకు షాక్..?

ABN, Publish Date - May 29 , 2024 | 08:47 AM

అమరావతి: పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధమని ఎన్నికల సమయంలో సీఎం జగన్ బీద అరుపుపులు అరిచారు. పోలింగ్ పూర్తి కాగానే.. ఆ పేదలకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

అమరావతి: పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధమని ఎన్నికల సమయంలో సీఎం జగన్ బీద అరుపుపులు అరిచారు. పోలింగ్ పూర్తి కాగానే.. ఆ పేదలకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రజలు మోయలేనంతగా రూ. 10 వేల కోట్ల మేర ట్రూ అప్ భారం మోపేందుకు వేగంగా ప్రతిపాదనలు తయారవుతున్నాయి. వాటికి ఈఆర్సీ ఆమోదం లభిస్తే.. జనంపై జగన్ బాదుడు ఐదేళ్లలో ఏకంగా రూ. 72,988 కోట్లకు చేరుతుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో పెన్షన్ల టెన్షన్..

జవహర్‌ రెడ్డి సర్వభ్రష్టత్వం!

రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

10 వేల కోట్ల.. పవర్‌ షాక్‌!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 29 , 2024 | 08:48 AM