మేడారం అడవుల్లో చెట్లు కూలడంపై విచారణ..
ABN, Publish Date - Sep 06 , 2024 | 02:17 PM
మేడారం(Medaram) అడవుల్లో జరిగిన ఘోర విపత్తుపై అటవీ శాఖ అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు. బృందాలుగా విడిపోయి విచారణ జరుపుతున్నారు.
వరంగల్: మేడారం(Medaram) అడవుల్లో జరిగిన ఘోర విపత్తుపై అటవీ శాఖ అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు. బృందాలుగా విడిపోయి విచారణ జరుపుతున్నారు. చెట్లు ఎలా కూలాయో తెలుసుకుంటున్నారు. ఆగస్టు 31న 200హెక్టార్లలో 50వేలకు పైగా అరుదైన జాతి వృక్షాలు నేలమట్టం అయ్యాయి. ఇప్పటికే దీనిపై అటవీశాఖ అధికారులు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ను ఆశ్రయించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్..
చంద్రబాబుతో కళ్ళల్లో నీళ్లు చూశాను..
బుడమేరును మింగేసిన వైసీపీ నాయకులు..
సజ్జలను అరెస్టు చేస్తే.. అన్నీ బయటకొస్తాయి ..
టీడీపీ నేతలకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Sep 06 , 2024 | 02:20 PM