వైసీపీ మూకల విధ్వంసం నిజమే: సిట్
ABN, Publish Date - Jun 11 , 2024 | 10:29 AM
అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల రోజు, ఆ తర్వాత వైసీపీ మూకలు విధ్వంసం సృష్టించాయని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నిర్ధారించింది. టీడీపీ అభ్యర్థులు, సానుభూతిపరులపై దాడులు చేసి, హత్యాయత్నానికి పాల్పడ్డారని తేల్చింది.
అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల రోజు, ఆ తర్వాత వైసీపీ మూకలు విధ్వంసం సృష్టించాయని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిర్ధారించింది. టీడీపీ అభ్యర్థులు, సానుభూతిపరులపై దాడులు చేసి, హత్యాయత్నానికి పాల్పడ్డారని తేల్చింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో హింసాత్మక ఘటనలపై వాస్తవాలను వెలికి తీసేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఐజీ వినీత్ బ్రిజిలాల్ నేతృత్వంలో రంగంలోకి దిగిన సిట్ బృందాలు క్షుణ్ణంగా దర్యాప్తు నిర్వహించి 157 పేజీల నివేదికను డీజీపీ హరీశ్కుమార్ గుప్తాకు సమర్పించాయి. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి పోలింగ్ బూత్లోకి దూసుకొచ్చి ఈవీఎం విధ్వంసం చేసిన తీరు నుంచి పోలీసు స్టేషన్లోకి చొచ్చుకెళ్లిన వైనాన్ని ఆ నివేదికలో వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆదిలాబాద్ జిల్లాపై కాంగ్రెస్ దృష్టి..
వైసీపీతో అంటకాగిన విశాఖ అధికారుల టెన్షన్..
ఐదేళ్లలో గనుల శాఖలో భారీ అవినీతి..
మైనింగ్పై ఏపీ ప్రభుత్వం నిఘా...
శాసనసభ పక్ష నేతగా చంద్రబాబుని ఎన్నుకోనున్న కూటమి
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jun 11 , 2024 | 10:29 AM