వైసీపీతో అంటకాగిన విశాఖ అధికారుల టెన్షన్..

ABN, Publish Date - Jun 11 , 2024 | 08:58 AM

అమరావతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీతో అంటకాగిన విశాఖ అధికారులు టెన్షన్ పడుతున్నారు. కొత్త సర్కార్ తమను ఏం చేస్తుందనే భయంతో వణికిపోతున్నారు.

అమరావతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీతో అంటకాగిన విశాఖ అధికారులు టెన్షన్ పడుతున్నారు. కొత్త సర్కార్ తమను ఏం చేస్తుందనే భయంతో వణికిపోతున్నారు. శంకరగిరిమాణ్యాలను పట్టిస్తుందేమోనని వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. లోకేష్ రెడ్‌బుక్ వ్యవహారం ఆందోళనకు గురిచేస్తోంది. దానిలొ తమ పేర్లు ఉన్నాయేమోనని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కూటమి నేతల ద్వారా ఆరా తీస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. వైసీపీతో అంటకాగిన విశాఖ అధికారుల్లో నెలకొన్న టెన్షన్‌పై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్టోరీ...


ఈ వార్తలు కూడా చదవండి..

ఐదేళ్లలో గనుల శాఖలో భారీ అవినీతి..

మైనింగ్‌పై ఏపీ ప్రభుత్వం నిఘా...

శాసనసభ పక్ష నేతగా చంద్రబాబుని ఎన్నుకోనున్న కూటమి

బాబు కేబినెట్‌ కూర్పుపై ఉత్కంఠ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 11 , 2024 | 08:58 AM