శ్రీకాకుళం జిల్లా వైసీపీ అభ్యర్థుల్లో కంగారు..
ABN, Publish Date - Jun 03 , 2024 | 08:34 AM
శ్రీకాకుళం జిల్లా: సాధారణ ఎన్నికల కౌంటింగ్కు కౌంట్డౌన్ కొనసాగుతున్న సమయంలో శ్రీకాకుళం జిల్లా, వైసీపీ అభ్యర్థుల్లో కంగారు మొదలైంది. గెలుపోటములు ఎలా ఉంటాయో తెలుసుకుని టెన్షన్ పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
శ్రీకాకుళం జిల్లా: సాధారణ ఎన్నికల కౌంటింగ్కు కౌంట్డౌన్ కొనసాగుతున్న సమయంలో శ్రీకాకుళం జిల్లా, వైసీపీ అభ్యర్థుల్లో కంగారు మొదలైంది. గెలుపోటములు ఎలా ఉంటాయో తెలుసుకుని టెన్షన్ పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ముందు వైసీపీ నుంచి కాంగ్రెస్లో చేరిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ప్రభావం కనిపించిందనే ప్రచారం జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన ఈ నేతను పార్టీ కోసం వాడుకుని వదిలేసారనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేసి హస్తం తీర్థం పుచ్చుకుని సొంత గూటికి వచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అతిపెద్ద పార్టీగా అవతరించనున్న టీడీపీ..
ప.గో. జిల్లాలో కూటమి పంజా విసరనుందా?
అధికారులకు సీఈసీ కీలక ఆదేశాలు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jun 03 , 2024 | 08:34 AM