బానిసత్వాన్ని తెలంగాణ భరించదు:సీఎం

ABN, Publish Date - Jun 03 , 2024 | 09:38 AM

హైదరాబాద్: ఉద్యమ అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందు కోసం సంస్కృతిక పురుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనం అనే కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు.

హైదరాబాద్: ఉద్యమ అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందు కోసం సంస్కృతిక పురుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనం అనే కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. ఈ రెండూ భవిష్యత్ నిర్మాణానికి కీలక అంశాలని పేర్కొన్నారు. ఇక స్వేచ్ఛ అనేది తెలంగాణ జీవన శైలిలో భాగమని భానిసత్వాన్ని తెలంగాణ భరించదని అన్నారు. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడమే మన తత్వమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మరో బాదుడు మొదలుపెట్టిన జగన్..

అతిపెద్ద పార్టీగా అవతరించనున్న టీడీపీ..

ప.గో. జిల్లాలో కూటమి పంజా విసరనుందా?

అధికారులకు సీఈసీ కీలక ఆదేశాలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 03 , 2024 | 09:38 AM