ఏపీకి వరద నష్టం 6,882 కోట్లు..

ABN, Publish Date - Sep 09 , 2024 | 09:32 AM

అమరావతి: వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాంలో ఇప్పటి వరకు రూ. 6,882 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్ అనంతరం నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. వరద నష్ట్రంపై కేంద్రప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపింది.

అమరావతి: వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాంలో ఇప్పటి వరకు రూ. 6,882 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్ అనంతరం నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. వరద నష్టంపై కేంద్రప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపింది. రోడ్లు భవనాల శాఖకు రూ. 2,165 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొంది.


జలవనరుల శాఖకు రూ. 1569 కోట్లు, పట్టణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖలకు రూ. 1160 కోట్లు, పసుసంవర్ధక శాఖ రూ. 12 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ. 301 కోటి, మత్య్యశాఖకు రూ. 158 కోట్లు, ఉద్యానవనశాఖకు రూ. 40 కోట్లు, విద్యుత్ శాఖకు రూ. 481 కోట్లు, గ్రామీణ నీటిపారుదల శాఖకు రూ. 76 కోట్లు, పంచాయతీరాజ్ పరిధిలోని రోడ్లకు రూ. 168 కోట్లు, అగ్నిమాపక శాఖకు రూ. 2 కోట్లు నష్టం జరిగినట్లు ప్రభుత్వం వివరించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

కోస్తాలో అత్యంత భారీ వర్షాలు..

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు..

ప్రకాశం బ్యారేజీపై కుట్ర.. ప్రభుత్వానికి పోలీసులు నివేదిక..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 09 , 2024 | 09:32 AM