మంత్రివర్గ విస్తరణపై రేవంత్ రెడ్డి ఫోకస్..!

ABN, Publish Date - May 24 , 2024 | 07:36 AM

హైదరాబాద్: తెలంగాణ పాలనలో తనదైన ముద్రవేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ విస్తరణపై ఫోకస్ పెట్టారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆశావహులు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారని వినిపిస్తోంది.

హైదరాబాద్: తెలంగాణ పాలనలో తనదైన ముద్రవేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ విస్తరణపై ఫోకస్ పెట్టారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆశావహులు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారని వినిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత కొత్తగా కొందరిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం. తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. చట్టప్రకారం 15 శాతం మందిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు. ఈ లెక్కన చూస్తే ముఖ్యమంత్రి సహా 17 మంది ఉండవచ్చు. ప్రస్తుతం సీఎంతో కలిసి 11 మందే ఉన్నారు. మరో ఆరుగురికి అవకాశం కల్పించవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలీసులకు నోటీసులు పంపిస్తా..: శ్రీకాంత్

పిన్నెల్లికి ముందస్తు బెయిల్‌

ఇద్దరికీ ఇదే లాస్ట్‌ చాన్స్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 24 , 2024 | 07:37 AM